నేడు హైద‌రాబాద్‌లో ఉద‌యం నుంచే ట్రాఫిక్ ఆంక్ష‌లు.. కార‌ణ‌మిదే!

నేటి భారత్ న్యూస్- ఈరోజు ప‌విత్ర‌ రంజాన్ మాసంలో ఆఖ‌రి శుక్ర‌వారం కావ‌డంతో చార్మినార్ వ‌ద్ద ఉన్న మ‌క్కా మ‌సీదులో ముస్లింలు సోద‌రులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వుతారు. చార్మినార్ నుంచి మ‌దీనా వ‌ర‌కు ముస్లింలు ప్రార్థ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ క్ర‌మంలో చార్మినార్, మ‌దీనా, శాలిబండ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వ‌చ్చే రోడ్ల‌న్నింటినీ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మూసేస్తున్నారు.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.