ఆసియాలో ఇప్పుడు సెకండ్ బెస్ట్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘనిస్థానే..!
నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆటతీరు పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు ఆటతీరు ఇప్పుడు పసికూనలను తలపిస్తోంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో…
అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు
నేటి భారత్ న్యూస్- అంతరిక్షంలో అత్యంత అరుదుగా చోటుచేసుకునే ప్లానెటరీ పరేడ్ ను జోష్ డ్యూరీ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. మొత్తం 8 గ్రహాలు కనిపించేలా ఫొటో తీశాడు. ఈ నెల 22న ప్లానెటరీ పరేడ్ జరిగింది. సౌరమండలంలో…
ఏపీ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
నేటి భారత్ న్యూస్- 2025-26 వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు…
ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు
నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపులపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలోని వివిద ఏజెన్సీలు నియమించుకున్న ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని స్పష్టం చేశారు.…
విరాట్ కోహ్లీ ఇంకెన్నేళ్లు క్రికెట్ ఆడతాడో చెప్పిన సౌతాఫ్రికా దిగ్గజం
నేటి భారత్ న్యూస్- టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మూడునాలుగేళ్లు క్రికెట్లో కొనసాగుతాడని, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలుగొడతాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. 36 ఏళ్ల కోహ్లీ…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల… గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
నేటి భారత్ న్యూస్- 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక…
హైదరాబాద్కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్
నేటి భారత్ న్యూస్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జ్గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు. నేడు…
జడ్జి ముందు నిజాలు ఒప్పుకున్న పోసాని..
నేటి భారత్ న్యూస్- సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న ఆయనను విచారించారు. 9 గంటల పాటు…
బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు..
నేటి భారత్ న్యూస్- బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన…
నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
నేటి భారత్ న్యూస్- ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి…