బీఆర్ఎస్ నేతలతో నా కుటుంబానికి ప్రాణహాని: హత్యకు గురైన రాజలింగమూర్తి భార్య ఆరోపణ

నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ నాయకులతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. తన భర్త హత్య జరిగినప్పటి నుంచీ తాము భయంతో బతుకుతున్నామని, బయటకు వెళితే ఎవరైనా…

 మున్సిపాలిటీలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్

నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు, సీఆర్డీఏ కు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత…

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న‌వ్వుల‌పాలు.. వీళ్లా వ‌ర‌ల్డ్‌క‌ప్ ను నిర్వ‌హించేదంటూ ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుణుడు వెంటాడుతున్నాడు. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గాల్సిన‌ రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌)తో పాటు, నిన్న లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్‌, ఆఫ్ఘన్ కీల‌క‌…

ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- ఏపీలో ఈరోజు నుంచి ఇంట‌ర్ వార్షిక‌ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌)…

 సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

నేటి భారత్ న్యూస్- అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం…

హైదరాబాద్ నుంచి అండమాన్ కు… కొత్త ప్యాకేజీ తీసుకువచ్చిన ఐఆర్ సీటీసీ

నేటి భారత్ న్యూస్- అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో విహరించాలని కోరుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని భావించే వారికి ఈ…

 ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడు?

నేటి భారత్ న్యూస్- ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన మహాకుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో 45 రోజులపాటు జరిగిన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి దాదాపు 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో…

తిరుమలలో భక్తుల కోసం కూల్ పెయింట్!

నేటి భారత్ న్యూస్- వేసవి సెలవుల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతోంది. భక్తుల రద్దీ అధికంగా…

 కింగ్ ఫిషర్ బీర్ల తయారీని పరిశీలించిన ఎక్సైజ్ ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఎక్సైజ్ మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు యునైటెడ్ బేవరేజెస్ కంపెనీలో పర్యటించారు. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని వారు పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లను ఎక్సైజ్ అకాడమీ…

 ఆసియాలో ఇప్పుడు సెకండ్ బెస్ట్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘ‌నిస్థానే..!

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆటతీరు పాతాళానికి ప‌డిపోయింది. ఒక‌ప్పుడు పటిష్ఠంగా ఉన్న ఆ జ‌ట్టు ఆట‌తీరు ఇప్పుడు ప‌సికూన‌ల‌ను త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్ల‌లో ఆ జ‌ట్టు ఆట‌తీరు దారుణంగా త‌యారైంది. చివ‌రి మూడు ఐసీసీ ఈవెంట్ల‌లో…

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌
భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్
 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!