ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన పుతిన్

నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్‌కు…

మంగళగిరి వద్ద వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై నారా లోకేశ్ సమీక్ష

నేటి భారత్ న్యూస్- మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి సమీక్షించారు.…

సెంచ‌రీల మోత‌.. రికార్డు సృష్టించిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సీజ‌న్‌!

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్‌, యూఏఈ ఆతిథ్య‌మిస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో వ‌రుస‌గా సెంచ‌రీలు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పాకిస్థాన్ జ‌ట్టు మిన‌హాయిస్తే మిగ‌తా ఏడు జ‌ట్ల త‌ర‌ఫున ప‌లువురు ఆట‌గాళ్లు శ‌త‌కాలు బాదారు. నిన్న‌టి ఇంగ్లండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ మ్యాచ్‌లో రెండు…

 తన బలహీనత ఏమిటో చెప్పిన కోహ్లీ

నేటి భారత్ న్యూస్- టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనత ఏమిటో వెల్లడించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్…

శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల నిర‌స‌న‌…

నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్ర‌యంలో కొంద‌రు ప్ర‌యాణికులు ఆందోళ‌నకు దిగారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌యాణికులు మూడు గంట‌ల‌పాటు తిండితిప్ప‌లు లేకుండా ప‌డిగాపులుకాయాల్సి వ‌చ్చింది. సాంకేతిక లోపం కార‌ణంగా ఫ్లైట్ మూడు…

ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా

నేటి భారత్ న్యూస్- మహా శివరాత్రి సందర్భంగా బుధవారం నాడు దేశంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని ఎత్తైన శివుడి విగ్రహాల వివరాలను పరిశీలిస్తే… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం…

అంగట్లో అమెరికా సిటిజన్ షిప్.. రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ తో స్వాగతిస్తామంటున్న ట్రంప్

నేటి భారత్ న్యూస్- అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే…

ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. పాక్‌లో ఊహించ‌ని ప‌రిణామం.. 100 మందికిపైగా పోలీసుల తొల‌గింపు!

నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్య‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ టోర్న‌మెంట్‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని దాయాది దేశం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భ‌ద్ర‌త విష‌యంలోనూ…

ఒడిశా బీచ్ కు ప్రత్యేక అతిథులు..

నేటి భారత్ న్యూస్- ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఏటా వచ్చే ప్రత్యేక అతిథులతో కిటకిటలాడుతోంది. తీరం వెంబడి ఎటుచూసినా ఆలివ్ రిడ్లే తాబేళ్లు కనిపిస్తున్నాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. గడిచిన 12 రోజుల్లో…

 కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు.…

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు
 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని
ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్
పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి
 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు