అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
నేటి భారత్ న్యూస్- ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే…
ఒక్క మ్యాచ్, ఆరు రికార్డులు..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో ఆరు రికార్డులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా కింగ్ కోహ్లీ పేరిటే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్…
ఢిల్లీకి వెళుతున్న అమెరికా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్గా ఫైటర్ జెట్లు.. రోమ్లో అత్యవసర ల్యాండింగ్..
నేటి భారత్ న్యూస్- న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ-మెయిల్ ద్వారా అందుకున్న బాంబు బెదిరింపు ఒట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం…
ఆ గిరిజన గ్రామస్తులకు డోలీ బాధలు తప్పాయి
నేటి భారత్ న్యూస్- శ్రీకాకుళం జిల్లా హిర మండల పరిధిలోని పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామస్తులకు ఇక డోలీ బాధలు తొలగిపోయాయి. పెద్దగూడ పంచాయతీలో తొమ్మిది గిరిజన గ్రామాలు ఉండగా, అవన్నీ ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటాయి. ఈ గ్రామాలకు ఇంతవరకు…
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం
నేటి భారత్ న్యూస్- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ…
గిల్ ను బౌల్డ్ చేసిన తర్వాత ‘ఇక వెళ్లు..’ అన్నట్లుగా సైగ చేసిన అబ్రార్..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. ఓపెనర్…
మా కొంప ముంచింది అవే.. భారత్తో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో నిన్న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. తొలుత పాకిస్థాన్ను 241 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత 42.3 ఓవర్లలో…
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్
నేటి భారత్ న్యూస్ఏ – పీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించిన…
చిరంజీవి సినిమాపై కీలక అప్ డేట్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని
నేటి భారత్ న్యూస్ – మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ
నేటి భారత్ న్యూస్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆ లేఖలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా విమర్శలు మానుకొని,…