క్యాబ్ తరహాలో జెన్జో సంస్థ అంబులెన్స్ సేవలు
నేటి భారత్ న్యూస్- ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాల్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్లను…
ప్రయాణికురాలికి గుండెపోటు… శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
నేటి భారత్ న్యూస్- శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానం దోహా నుండి బంగ్లాదేశ్ వెళుతోంది.…
ఉక్రెయిన్కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత
నేటి భారత్ – రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమెరికా శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మాటల యుద్ధం తర్వాత…
రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ అడుగులు
నేటి భారత్ – ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. రష్యాపై ఇప్పుడు ఆయన మరింత ప్రేమను చూపిస్తున్నారు. రష్యాతో సంబంధాలను…
మావల్లే మీకు జీతాలు వస్తున్నాయి: ఇంగ్లండ్ మాజీలపై సునీల్ గవాస్కర్ సెటైర్లు
నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తమ జట్టు ఓటమి గురించి మాట్లాడకుండా… భారత్ విజయాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. భద్రతా…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నవ్వులపాలు.. వీళ్లా వరల్డ్కప్ ను నిర్వహించేదంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు!
నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్లో జరుగుతున్న మ్యాచ్లను వరుణుడు వెంటాడుతున్నాడు. రావల్పిండి వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్లు (ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్థాన్)తో పాటు, నిన్న లాహోర్లో జరగాల్సిన ఆసీస్, ఆఫ్ఘన్ కీలక…
అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు
నేటి భారత్ న్యూస్- అంతరిక్షంలో అత్యంత అరుదుగా చోటుచేసుకునే ప్లానెటరీ పరేడ్ ను జోష్ డ్యూరీ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. మొత్తం 8 గ్రహాలు కనిపించేలా ఫొటో తీశాడు. ఈ నెల 22న ప్లానెటరీ పరేడ్ జరిగింది. సౌరమండలంలో…
ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి.. ఏడ్చేసిన జో రూట్..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్కు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో బలమైన ఇంగ్లీష్ జట్టు పరాజయం పాలైంది. ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆఖరి వరకు ఇంగ్లండ్…
పాకిస్థాన్ కు అంత సీన్ లేదు.. ఐరాసా భేటీలో తేల్చిచెప్పిన భారత్
నేటి భారత్ న్యూస్- జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్…
పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు.. తిరిగి రప్పించిన పూణే కస్టమ్స్ అధికారులు
నేటి భారత్ న్యూస్- అమెరికన్ డాలర్ నోట్లను పుస్తకాలలో దాచి తరలిస్తున్న విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 4 లక్షల డాలర్ల విలువైన నోట్లతో దేశం దాటిన వారిని వెనక్కి రప్పించారు. ఆపై వారి నుంచి రూ.…