బాప్రేబాప్.. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన మొత్తం వ్యూస్ తెలిస్తే మైండ్బ్లాంక్ అవ్వాల్సిందే!
నేటి భారత్ న్యూస్- ఇటీవల పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసిన విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన…
200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
నేటి భారత్ న్యూస్- దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లను భయాలు వెంటాడుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి 73,828కి పడిపోయింది. నిఫ్టీ…
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు.. కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ
నేటి భారత్ న్యూస్- ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. ఫైనల్లో 83 బంతుల్లో…
క్షుద్ర పూజలు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు
నేటి భారత్ న్యూస్– ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత ట్రస్టీలు బాధ్యతలు చేపట్టినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఉంచారని కొంతమంది…
మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
నేటి భారత్ న్యూస్- నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన కొనసాగుతోంది. మోదీకి మారిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని, మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. మారిషస్ సోదర…
ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం.. చిత్తూరు కాల్పుల ఘటనలో భారీ ట్విస్ట్
నేటి భారత్ న్యూస్- చిత్తూరులో బుధవారం ఉదయం కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సినిమాను మించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ లోని గాంధీరోడ్డులో ఉదయం ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా ప్రవేశించింది. గాలిలోకి కాల్పులు జరిపి వ్యాపారి…
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం
నేటి భారత్ న్యూస్– రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఒర్నాట్ హోటల్లో దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల అనంతరం ఈ…
ఇండియాకు స్టార్లింక్.. మస్క్ స్పేస్ఎక్స్తో జియో ఒప్పందం
నేటి భారత్ న్యూస్- ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో రెడీ అయింది. ఈ మేరకు స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది. స్టార్లింక్ను భారత్లో విక్రయించేందుకు అవసరమైన ఆమోదం పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది. అదే…
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై ఈ నెల 22న చెన్నైలో కీలక సమావేశం
నేటి భారత్ న్యూస్- లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై చెన్నైలో ఈ నెల 22వ తేదీన డీఎంకే నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులను ఆహ్వానించనున్నారు. ఏపీ,…
మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్
నేటి భారత్ న్యూస్- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్.. తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం…