చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే..!

నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు…

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి భారత్ న్యూస్- గత రెండు సెషన్లుగా లాభాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం ఓ మోస్తరు లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు…

ఎల్లుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. సునీల్ గవాస్కర్ సూచనలు

నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని సునీల్ గవాస్కర్ సూచించారు. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ, గత రెండు…

హోలీ ఏడాదికి ఒక్కసారే.. శుక్రవారం నమాజ్ ఏటా 52 సార్లు వస్తుందన్న పోలీస్ ఆఫీసర్

నేటి భారత్ న్యూస్- హోలీ రంగులు తమకు సరిపడవని భావించే వారు ఆ ఒక్కరోజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే సరిపోతుందని యూపీ పోలీస్ ఆఫీసర్ ఒకరు వ్యాఖ్యానించారు. హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, శుక్రవారం నమాజ్…

 నిద్రపోయి ఔటైన పాకిస్థాన్ బ్యాటర్ షకీల్.. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా చెత్త రికార్డు

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అనూహ్యంగా ఔటయ్యాడు. ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్…

అమెరికాలో తుపాను బీభత్సం.. కొనసాగుతున్న టోర్నడోల విధ్వంసం

నేటి భారత్ న్యూస్- అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో…

కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై…

 ఆర్బీఐ కీలక నిర్ణయం

నేటి భారత్ న్యూస్- దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకు నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీ‌ల కొనుగోలు, డాలర్, రూపాయి…

నిరసనలు చేస్తే కుదరదు.. నిధులు నిలిపేస్తా: విద్యాసంస్థలకు ట్రంప్ వార్నింగ్

నేటి భారత్ న్యూస్- రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆయన మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర నిధులను నిలిపివేస్తామని…

 గిర్ అడవుల్లో మోదీ లయన్ సఫారీ… 

నేటి భారత్ – ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన సఫారీ చేశారు.…

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌
విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!
ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌