ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీశ్…
ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి.. ఏడ్చేసిన జో రూట్..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్కు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో బలమైన ఇంగ్లీష్ జట్టు పరాజయం పాలైంది. ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆఖరి వరకు ఇంగ్లండ్…
దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా… ఆత్మహత్య చేసుకుంటా:
నేటి భారత్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో…
సికింద్రాబాద్ లోని అశోకా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్
నేటి భారత్ న్యూస్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు,…
మహా కుంభమేళాకు 66.21 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్కు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం!
నేటి భారత్ న్యూస్- యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా నిన్నటితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 66 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు…
పాకిస్థాన్ కు అంత సీన్ లేదు.. ఐరాసా భేటీలో తేల్చిచెప్పిన భారత్
నేటి భారత్ న్యూస్- జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్…
రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల
నేటి భారత్ న్యూస్- కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా… తమిళ్ లో మాత్రం వస్తున్నాయి. రజనీ కాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ఓ…
గూడూరులోని టెంట్ హౌస్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం.. పది లక్షల నష్టం
నేటి భారత్ న్యూస్- మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోడౌన్ కు బుధవారం అర్ధరాత్రి నిప్పంటుకుంది. దీంతో గోడౌన్ లోని దాదాపు పది లక్షల…
మంత్రి నారా లోకేశ్ సమక్షంలో స్కిల్ బి అవగాహన ఒప్పందం
నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన…
ఆసక్తికర పోస్టర్తో ‘కుబేర’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
నేటి భారత్ న్యూస్-టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. అయితే,…