జనసేన పార్టీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా బన్నీ వాసు!

నేటి భారత్ న్యూస్- జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మార్చి 14న జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు పార్టీ ముహూర్తం కూడా ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం…

టికెట్ వెనుక ఆర్టీసీ కండెక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?..

నేటి భారత్ న్యూస్- ఆర్టీసీ బస్సులో టికెట్ కు సరిపడా చిల్లర లేకుంటే పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. దిగేటప్పుడు తీసుకొమ్మంటూ కండక్టర్ టికెట్ వెనుక రాసివ్వడం జరుగుతుంటుంది. గమ్యం చేరుకున్నాక చాలామంది హడావుడిగా బస్సు దిగి వెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో…

పోసాని కృష్ణ మురళి భార్యను పరామర్శించిన జగన్

నేటి భారత్ న్యూస్- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన…

 పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు.. తిరిగి రప్పించిన పూణే కస్టమ్స్ అధికారులు

నేటి భారత్ న్యూస్- అమెరికన్ డాలర్ నోట్లను పుస్తకాలలో దాచి తరలిస్తున్న విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 4 లక్షల డాలర్ల విలువైన నోట్లతో దేశం దాటిన వారిని వెనక్కి రప్పించారు. ఆపై వారి నుంచి రూ.…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఈరోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉండ‌వ‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మికోన్న‌త…

ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన పుతిన్

నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్‌కు…

మంగళగిరి వద్ద వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై నారా లోకేశ్ సమీక్ష

నేటి భారత్ న్యూస్- మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి సమీక్షించారు.…

సెంచ‌రీల మోత‌.. రికార్డు సృష్టించిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సీజ‌న్‌!

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్‌, యూఏఈ ఆతిథ్య‌మిస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో వ‌రుస‌గా సెంచ‌రీలు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పాకిస్థాన్ జ‌ట్టు మిన‌హాయిస్తే మిగ‌తా ఏడు జ‌ట్ల త‌ర‌ఫున ప‌లువురు ఆట‌గాళ్లు శ‌త‌కాలు బాదారు. నిన్న‌టి ఇంగ్లండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ మ్యాచ్‌లో రెండు…

 తన బలహీనత ఏమిటో చెప్పిన కోహ్లీ

నేటి భారత్ న్యూస్- టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనత ఏమిటో వెల్లడించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్…

శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల నిర‌స‌న‌…

నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్ర‌యంలో కొంద‌రు ప్ర‌యాణికులు ఆందోళ‌నకు దిగారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌యాణికులు మూడు గంట‌ల‌పాటు తిండితిప్ప‌లు లేకుండా ప‌డిగాపులుకాయాల్సి వ‌చ్చింది. సాంకేతిక లోపం కార‌ణంగా ఫ్లైట్ మూడు…

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌
భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్
 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!