సెట్ లో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయా: మాళవిక మోహనన్
నేటి భారత్ న్యూస్- ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’లో హీరోయిన్గా నటించిన కేరళ బ్యూటీ మాళవిక మోహనన్.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్పై ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి…
కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి ప్రయాగ్రాజ్లో మంత్రి నారాయణ బృందం పర్యటన
నేటి భారత్ న్యూస్- ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రయాగ్రాజ్లో పర్యటించింది. కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం ఈ పర్యటన చేపట్టింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో…
రూ.90 వేలకు చేరువలో బంగారం ధరలు
నేటి భారత్ న్యూస్- బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర ఈరోజు రూ.350 పెరిగి రూ.89,100 పలికింది. వెండి కిలో లక్ష రూపాయలు పలుకుతోంది. శుక్రవారం నాడు బంగారం ధర…
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వాట్పాప్ గవర్నెన్స్ సెల్… సీఎం చంద్రబాబు ఆదేశాలు
నేటి భారత్ న్యూస్- జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేకంగా ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసి, వాట్సాప్ గవర్నెన్స్ను ప్రజలు విస్తృతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్…
చాలాకాలం తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నేటి భారత్ న్యూస్- తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి తాను రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును…
తనకు ఇష్టమైన ‘సూపర్ ఫుడ్’ గురించి చెప్పిన ప్రధాని మోదీ
నేటి భారత్ న్యూస్- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి వివరించారు. సోమవారం బీహార్లోని భాగల్పుర్లో పర్యటించారు. ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్ల గురించి మోదీ వివరించారు. మఖానా (తామర విత్తనాలు) సూపర్ ఫుడ్…
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
నేటి భారత్ న్యూస్- దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లలో ఎవరు కీలక పాత్రధారి అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్…
: ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసిన పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు…
నేటి భారత్ న్యూస్- పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్ లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం…
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్పై తీర్పు రిజర్వ్
నేటి భారత్ న్యూస్- మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన…
‘హరిహర వీరమల్లు’ రెండో పాట వచ్చేసింది.. ఈ సాంగ్ ఫ్యాన్స్ మనసులు ‘కొల్లగొట్టడం’ పక్కా!
నేటి భారత్ న్యూస్- పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఈరోజు రెండో పాటను విడుదల…