కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నాం:
నేటి భారత్ న్యూస్- మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, వారు చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ…
ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…
నేటి భారత్ న్యూస్- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో, ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో ఐదుగురు…
వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
నేటి భారత్ న్యూస్- టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది. వంశీని విచారించేందుకు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. మూడు…
పాక్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా గర్ల్ఫ్రెండ్…
నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు క్యూకట్టారు. అలా స్టాండ్స్లో ఉన్న అనేక మంది ప్రముఖులలో బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియా…
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం…
నేటి భారత్ న్యూస్- ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈరోజు జగన్, ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు.…
అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుంది:
నేటి భారత్ న్యూస్- ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో…
1600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ట్రంప్ ప్రభుత్వం
నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యూఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) సాయాన్ని 90 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.…
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
నేటి భారత్ న్యూస్- ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే…
ఒక్క మ్యాచ్, ఆరు రికార్డులు..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో ఆరు రికార్డులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా కింగ్ కోహ్లీ పేరిటే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్…
ఢిల్లీకి వెళుతున్న అమెరికా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్గా ఫైటర్ జెట్లు.. రోమ్లో అత్యవసర ల్యాండింగ్..
నేటి భారత్ న్యూస్- న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ-మెయిల్ ద్వారా అందుకున్న బాంబు బెదిరింపు ఒట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం…