క్యాబ్ తరహాలో జెన్జో సంస్థ అంబులెన్స్ సేవలు
నేటి భారత్ న్యూస్- ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాల్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్లను…
అందుకే ఢిల్లీలో రేవంత్ మాట చెల్లడం లేదు: కేటీఆర్
నేటి భారత్ న్యూస్- హైదరాబాదులో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని…
కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీళ్లు తాగేందుకు నిరాకరించిన రాజ్ థాకరే
నేటి భారత్ న్యూస్– గంగా నదిని ప్రక్షాళన చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శించారు. అందుకే, తన పార్టీ సభ్యుడు బాలా నందగావ్ కర్ కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీటిని తాగేందుకు…
మా విజయంలో ‘సైలెంట్’ హీరో అతడే: రోహిత్ శర్మ
నేటి భారత్ న్యూస్- ఐసీసీ టోర్నీలంటే చాలు, ఆటతీరును మరో లెవల్ కు తీసుకెళ్లే టీమిండియా… తాజాగా పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో విన్నర్ గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా, టోర్నీలో అన్ని మ్యాచ్…
తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్… విజయశాంతికి టికెట్
నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ముగ్గురు…
పోలీసుల కాల్పుల్లో చనిపోదామని వైట్ హౌస్ సమీపంలో గన్ తీశాడు.. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు
నేటి భారత్ న్యూస్- వైట్హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం ఒక వ్యక్తి తుపాకీతో హల్చల్ చేయడంతో కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అడ్డుకునే క్రమంలో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స…
కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఛాంపియన్ గా అవతరించడంతో సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ సోషల్ మీడియాలో…
15 నెలల్లో రూ.1,50,000,00,00,000 అప్పు… రేవంత్ సర్కారుపై కవిత విమర్శనాస్త్రాలు
నేటి భారత్ న్యూస్-తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో రూ.1,50,000,00,00,000 అప్పు అంటూ ట్వీట్ చేశారు.…
టీమిండియా విజయాన్ని, జనసేన విజయాన్ని పోల్చిన నాగబాబు
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా అవతరించడం పట్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆయన టీమిండియా విజయాన్ని, గత ఎన్నికల్లో జనసేన పార్టీ…
సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని..
నేటి భారత్ న్యూస్- సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు యువకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. కన్సల్టెన్సీల పేరుతో నిరుద్యోగ యువతను మోసగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎ. సాయికుమార్ అనే బీటెక్ పూర్తి…