ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ లవ్ స్టోరీ!
నేటి భారత్ న్యూస్– యూత్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగా లవ్ స్టోరీస్ ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇక ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా వదలడానికి కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడూ సిద్ధంగానే…
విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్న ‘కన్నప్ప’
నేటి భారత్ న్యూస్- ‘కన్నప్ప’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నాడు. వచ్చే నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ‘కన్నప్ప’ చరిత్రను ఫారిన్ లొకేషన్స్ లో…
మెగాస్టార్ చిరంజీవిపై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
నేటి భారత్ – నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన…
అందుకే జనరేటర్ లో పంచదార పోశా: మంచు విష్ణు
నేటి భారత్ న్యూస్- సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర భారీ తారాగణం నటిస్తుండటంతో… ఈ చిత్రంపై భారీ అంచనాలు…
దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా… ఆత్మహత్య చేసుకుంటా:
నేటి భారత్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో…
రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల
నేటి భారత్ న్యూస్- కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా… తమిళ్ లో మాత్రం వస్తున్నాయి. రజనీ కాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ఓ…
ఆసక్తికర పోస్టర్తో ‘కుబేర’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
నేటి భారత్ న్యూస్-టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. అయితే,…
అదిరిపోయే ఎంటర్టైన్మెంట్తో ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్
నేటి భారత్ న్యూస్- 2023లో వచ్చిన ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ తాజాగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ…
అలాంటి వాళ్లను ఏమనాలి?: నటుడు ఆది పినిశెట్టి
నేటి భారత్ న్యూస్- ఆది పినిశెట్టి ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడు అయినప్పటికీ, ఆ కార్డు వాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
సెట్ లో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయా: మాళవిక మోహనన్
నేటి భారత్ న్యూస్- ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’లో హీరోయిన్గా నటించిన కేరళ బ్యూటీ మాళవిక మోహనన్.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్పై ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి…