బాప్రేబాప్.. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన మొత్తం వ్యూస్ తెలిస్తే మైండ్బ్లాంక్ అవ్వాల్సిందే!
నేటి భారత్ న్యూస్- ఇటీవల పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసిన విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన…
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు.. కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ
నేటి భారత్ న్యూస్- ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. ఫైనల్లో 83 బంతుల్లో…
మా విజయంలో ‘సైలెంట్’ హీరో అతడే: రోహిత్ శర్మ
నేటి భారత్ న్యూస్- ఐసీసీ టోర్నీలంటే చాలు, ఆటతీరును మరో లెవల్ కు తీసుకెళ్లే టీమిండియా… తాజాగా పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో విన్నర్ గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా, టోర్నీలో అన్ని మ్యాచ్…
టీమిండియా విజయాన్ని, జనసేన విజయాన్ని పోల్చిన నాగబాబు
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా అవతరించడం పట్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆయన టీమిండియా విజయాన్ని, గత ఎన్నికల్లో జనసేన పార్టీ…
రోహిత్ను అవమానించిన షామా మొహమ్మద్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచాక యూ టర్న్
నేటి భారత్ న్యూస్- దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ విజయం సాధించడంతో, కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు…
భారత జట్టు గెలిచాక ఎంహౌలో విధ్వంసం..
నేటి భారత్ న్యూస్ – చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్, ఎంహౌలోని జామా మసీదు సమీపంలో అల్లర్లు చెలరేగాయి. టీమిండియా విజయం అనంతరం అభిమానులు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదు…
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధం.. ఎలాంటి పిచ్పై మ్యాచ్ జరుగుతుందంటే..!
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు…
ఎల్లుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. సునీల్ గవాస్కర్ సూచనలు
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని సునీల్ గవాస్కర్ సూచించారు. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ, గత రెండు…
నిద్రపోయి ఔటైన పాకిస్థాన్ బ్యాటర్ షకీల్.. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా చెత్త రికార్డు
నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అనూహ్యంగా ఔటయ్యాడు. ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్…
ఆసియాలో ఇప్పుడు సెకండ్ బెస్ట్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘనిస్థానే..!
నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆటతీరు పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు ఆటతీరు ఇప్పుడు పసికూనలను తలపిస్తోంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో…