ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం
నేటి భారత్ న్యూస్– రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఒర్నాట్ హోటల్లో దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల అనంతరం ఈ…
మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్
నేటి భారత్ న్యూస్- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్.. తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం…
ఉక్రెయిన్కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత
నేటి భారత్ – రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమెరికా శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మాటల యుద్ధం తర్వాత…
ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు
నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపులపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలోని వివిద ఏజెన్సీలు నియమించుకున్న ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని స్పష్టం చేశారు.…
ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన పుతిన్
నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్కు…
అంగట్లో అమెరికా సిటిజన్ షిప్.. రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ తో స్వాగతిస్తామంటున్న ట్రంప్
నేటి భారత్ న్యూస్- అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే…
ట్రంప్, మస్క్కు భారీ షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు
నేటి భారత్ న్యూస్- సాంకేతిక, నిర్మాణాత్మక సవరణల ద్వారా ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) ఉద్యోగులు 21…
మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ వీడియో.. ఏకంగా అమెరికా ప్రభుత్వ బిల్డింగ్ లోనే ప్రదర్శన..
నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్ధతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ పెద్ద మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక…