మహా కుంభమేళాకు 66.21 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్కు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం!
నేటి భారత్ న్యూస్- యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా నిన్నటితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 66 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు…