బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన

నేటి భారత్ – బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడు అకాశ్ ఆనంద్‌ను పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి తప్పిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ…

పోసానిపై మరో కేసు… అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు

నేటి భారత్ – సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.…

త్వరలోనే మెగా డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్‌

నేటి భారత్ – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్ల‌డించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి…

మిర్చి రైతుల గురించి వైసీపీ మాట్లాడడమా?: మంత్రి అచ్చెన్నాయుడు

నేటి భారత్ – ఏపీ శాసనమండలిలో మిర్చి రైతుల అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందని…

 బీఆర్ఎస్ నేతకు రూ. 10 లక్షల ఆర్థికసాయం చేసిన కేసీఆర్

నేటి భారత్ – బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఫామ్…

 మెగాస్టార్ చిరంజీవిపై సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

నేటి భారత్ – నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను చిన్న‌ప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన…

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్

నేటి భారత్ – ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్‌ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ…

కొనసాగుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

నేటి భారత్ – ఏపీలో ఫిబ్రవరి 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్…

You Missed

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్
 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!
మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్
అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..
మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు