ఏపీ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
నేటి భారత్ న్యూస్- 2025-26 వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు…
నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
నేటి భారత్ న్యూస్- ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్..
నేటి భారత్ న్యూస్- ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా జిల్లాలు… ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఉండవల్లిలోని పోలింగ్…
ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: డిప్యూటీ సీఎం పవన్
నేటి భారత్ న్యూస్- ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఉన్న శివాలయానికి మహా శివరాత్రి సందర్భంగా 14 మంది భక్తులు సోమవారం రాత్రి కాలినడకన అటవీ మార్గంలో వెళ్తున్న సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది.…