అక్రమంగా చేపలు పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

నిజాంపేట,మెదక్ జిల్లా,ఫిబ్రవరి 23, ( నేటి భారత్ దినపత్రిక ) : నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామ శివారులో గల జడ్ చెర్వు లో అక్రమంగా చేపలు పడుతున్నా వారిపై మండల పోలీస్ స్టేషన్ లో గ్రామ మత్స్యకారుల ముదిరాజ్ సంఘం సభ్యులు పిర్యాదు చేశారు,ఈ సందర్భంగా మత్స్యకారుల ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ బచ్చురాజు పల్లి పరిధిలో గల జెడ్ చెరువులో కొందరు వ్యక్తులు అక్రమంగా చేపలు పడుతున్నారని వారికి చేపలు పట్టవద్దని అనేకసార్లు చెప్పిన వినటం లేదని వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నిజాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు,ఈ చెరువులో చేపలు పట్టే హక్కు మత్స్యకారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్,దుర్గోళ్ల రాజు,చంద్రశేఖర్,శ్రీను,రవి,మల్లేశం,లింగం,చంద్రం,స్వామి గ్రామ మత్స్యకార సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

    నేటి భారత్ న్యూస్-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇసుక మాఫీయాపై వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. ఈ…

     తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

    నేటి భారత్ న్యూస్-తెలంగాణలో రోప్ వే పర్యాటకం త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను రూ. 56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

    దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

    భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

    భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

     తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

     తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

    బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

    బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

    మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

    మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

    అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

    అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..