టీచర్ల బదిలీలకు చట్టం తీసుకొస్తాం: మంత్రి నారా లోకేశ్
నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. విద్యావ్యవస్థలో టీచర్లది…
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
నేటి భారత్ న్యూస్- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం…
ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న నాగబాబు
నేటి భారత్ న్యూస్- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన నేత కొణిదెల నాగబాబు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. నాదెండ్ల మనోహర్, పంచకర్ల…
యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు
నేటి భారత్ న్యూస్- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం…
హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్లో అరాచకం:
నేటి భారత్ న్యూస్- హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై…
నేడు ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న కేసీఆర్
నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ కేలక నేతలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకానున్నారు.…
హోలీ ఏడాదికి ఒక్కసారే.. శుక్రవారం నమాజ్ ఏటా 52 సార్లు వస్తుందన్న పోలీస్ ఆఫీసర్
నేటి భారత్ న్యూస్- హోలీ రంగులు తమకు సరిపడవని భావించే వారు ఆ ఒక్కరోజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే సరిపోతుందని యూపీ పోలీస్ ఆఫీసర్ ఒకరు వ్యాఖ్యానించారు. హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, శుక్రవారం నమాజ్…
ఏపీకి సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
నేటి భారత్ న్యూస్- కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి… కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని…
నిద్రపోయి ఔటైన పాకిస్థాన్ బ్యాటర్ షకీల్.. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా చెత్త రికార్డు
నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అనూహ్యంగా ఔటయ్యాడు. ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్…
అమెరికాలో తుపాను బీభత్సం.. కొనసాగుతున్న టోర్నడోల విధ్వంసం
నేటి భారత్ న్యూస్- అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో…