విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో కేరీర్ ఫెయిర్

నేటి భారత్ న్యూస్- విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలతో యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు…

రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం: కిషన్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ…

 పోలీస్ స్టేషన్ వద్ద పోసాని కృష్ణమురళికి తప్పిన ప్రమాదం

నేటి భారత్ న్యూస్- సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్ వద్ద ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. పీఎస్ వద్ద వాహనం దిగి లోపలకు…

ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు

నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీశ్…

ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో ఓట‌మి.. ఏడ్చేసిన జో రూట్‌..

నేటి భారత్ న్యూస్- ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో బ‌ల‌మైన ఇంగ్లీష్ జ‌ట్టు పరాజ‌యం పాలైంది. ఎనిమిది ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ జ‌ట్టును ఓడించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఇంగ్లండ్…

దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా… ఆత్మహత్య చేసుకుంటా:

నేటి భారత్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో…

 సికింద్రాబాద్ లోని అశోకా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్

నేటి భారత్ న్యూస్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు,…

 మహా కుంభమేళాకు 66.21 కోట్ల మంది భ‌క్తులు.. యూపీ స‌ర్కార్‌కు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం!

నేటి భారత్ న్యూస్- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సంద‌ర్భంగా నిన్న‌టితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో 66 కోట్లకు పైగా మంది భ‌క్తులు పుణ్యస్నానం ఆచ‌రించిన‌ట్లు…

పాకిస్థాన్ కు అంత సీన్ లేదు.. ఐరాసా భేటీలో తేల్చిచెప్పిన భారత్

నేటి భారత్ న్యూస్- జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్…

రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల

నేటి భారత్ న్యూస్- కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా… తమిళ్ లో మాత్రం వస్తున్నాయి. రజనీ కాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ఓ…

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌
భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్
 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!
మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్
అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..