కెనడాను వదిలి రష్యా బాట పడుతున్న భారత విద్యార్థులు
నేటి భారత్ న్యూస్- గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15 శాతం తగ్గిపోయినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిన్న పార్లమెంటుకు తెలిపింది. గతంలో కెనడాకు క్యూకట్టిన విద్యార్థులు ఈసారి అటువైపు చూసేందుకు…
కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి
నేటి భారత్ న్యూస్- తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే, ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్తో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ను గద్దె దించి తాము…
హిందువులు నడిపే మటన్ షాపుల కోసం ‘మల్హర్ సర్టిఫికేషన్’
నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలో జట్కా మటన్ షాపుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను తీసుకొచ్చింది. అయితే, ఈ సర్టిఫికేషన్ కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమేనని ఫిషరీస్ మంత్రి నితీశ్…
లవ్ ఫెయిల్యూర్: హాస్టల్లో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
నేటి భారత్ న్యూస్- హైదరాబాద్లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి…
క్యాబ్ తరహాలో జెన్జో సంస్థ అంబులెన్స్ సేవలు
నేటి భారత్ న్యూస్- ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాల్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్లను…
అందుకే ఢిల్లీలో రేవంత్ మాట చెల్లడం లేదు: కేటీఆర్
నేటి భారత్ న్యూస్- హైదరాబాదులో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని…
కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీళ్లు తాగేందుకు నిరాకరించిన రాజ్ థాకరే
నేటి భారత్ న్యూస్– గంగా నదిని ప్రక్షాళన చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శించారు. అందుకే, తన పార్టీ సభ్యుడు బాలా నందగావ్ కర్ కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీటిని తాగేందుకు…
మా విజయంలో ‘సైలెంట్’ హీరో అతడే: రోహిత్ శర్మ
నేటి భారత్ న్యూస్- ఐసీసీ టోర్నీలంటే చాలు, ఆటతీరును మరో లెవల్ కు తీసుకెళ్లే టీమిండియా… తాజాగా పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో విన్నర్ గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా, టోర్నీలో అన్ని మ్యాచ్…
తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్… విజయశాంతికి టికెట్
నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ముగ్గురు…
పోలీసుల కాల్పుల్లో చనిపోదామని వైట్ హౌస్ సమీపంలో గన్ తీశాడు.. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు
నేటి భారత్ న్యూస్- వైట్హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం ఒక వ్యక్తి తుపాకీతో హల్చల్ చేయడంతో కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అడ్డుకునే క్రమంలో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స…