ఇండోనేషియాలో భారీ భూకంపం
నేటి భారత్ న్యూస్- ఇండోనేషియాను మరోమారు భారీ భూకంపం కుదిపేసింది. సులవెసి ద్వీపంలో ఈ ఉదయం 6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర సులవెసి ప్రావిన్స్ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే,…
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమణ.. పాక్ పేరిట పలు చెత్త రికార్డుల నమోదు!
నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్కు ఊహించని షాక్ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమితో ఆతిథ్య జట్టు సెమీస్ చేరకుండానే నాకౌట్ దశ నుంచే…
డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. యూపీని వరించిన విజయం!
నేటి భారత్ న్యూస్- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సంచలనం నమోదైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), యూపీ వారియర్స్ (యూపీడబ్ల్యూ) మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 180…
తనకు ఇష్టమైన ‘సూపర్ ఫుడ్’ గురించి చెప్పిన ప్రధాని మోదీ
నేటి భారత్ న్యూస్- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి వివరించారు. సోమవారం బీహార్లోని భాగల్పుర్లో పర్యటించారు. ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్ల గురించి మోదీ వివరించారు. మఖానా (తామర విత్తనాలు) సూపర్ ఫుడ్…
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
నేటి భారత్ న్యూస్- దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లలో ఎవరు కీలక పాత్రధారి అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్…
గిల్ ను బౌల్డ్ చేసిన తర్వాత ‘ఇక వెళ్లు..’ అన్నట్లుగా సైగ చేసిన అబ్రార్..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. ఓపెనర్…
మా కొంప ముంచింది అవే.. భారత్తో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో నిన్న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. తొలుత పాకిస్థాన్ను 241 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత 42.3 ఓవర్లలో…
2009 తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆస్ట్రేలియా.. నేడు ఇంగ్లండ్పై బోణీ చేస్తుందా?
నేటి భారత్ న్యూస్ – చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఆసీస్ ఈ మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. 2009 నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.…
14 ఏళ్ల బాలుడి ఘాతుకం.. దొంగతనం ఎందుకు చేశావ్? అని మందలించినందుకు తండ్రినే చంపేశాడు!
నేటి భారత్ న్యూస్ – దొంగతనం ఎందుకు చేశావ్? అని మైనర్ అయిన కుమారుడిని ప్రశ్నించి.. కాస్త మందలించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా కన్నతండ్రి ప్రాణాలు తీసేందుకు పథకం వేశాడు. ఇంట్లోని ఓ గదిలో…
1998 నుంచి 2017 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు.. టోర్నీలో భారత్, ఆసీస్ సమ్థింగ్ స్పెషల్!
నేటి భారత్ న్యూస్ – మరికొన్ని గంటల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నీకి తెర లేవనుంది. ఈరోజు మధ్యాహ్నం పాక్-కివీస్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. రేపు బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్…