విరాట్ కోహ్లీ ఇంకెన్నేళ్లు క్రికెట్ ఆడతాడో చెప్పిన సౌతాఫ్రికా దిగ్గజం
నేటి భారత్ న్యూస్- టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మూడునాలుగేళ్లు క్రికెట్లో కొనసాగుతాడని, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలుగొడతాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. 36 ఏళ్ల కోహ్లీ…
హైదరాబాద్కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్
నేటి భారత్ న్యూస్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జ్గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు. నేడు…
రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం: కిషన్ రెడ్డి
నేటి భారత్ న్యూస్- రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ…
ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీశ్…
సికింద్రాబాద్ లోని అశోకా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్
నేటి భారత్ న్యూస్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు,…
టికెట్ వెనుక ఆర్టీసీ కండెక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?..
నేటి భారత్ న్యూస్- ఆర్టీసీ బస్సులో టికెట్ కు సరిపడా చిల్లర లేకుంటే పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. దిగేటప్పుడు తీసుకొమ్మంటూ కండక్టర్ టికెట్ వెనుక రాసివ్వడం జరుగుతుంటుంది. గమ్యం చేరుకున్నాక చాలామంది హడావుడిగా బస్సు దిగి వెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో…
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన…
నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు మూడు గంటలపాటు తిండితిప్పలు లేకుండా పడిగాపులుకాయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ మూడు…
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నేటి భారత్ న్యూస్- ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇది మూడోసారి. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు…
రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
నేటి భారత్ న్యూస్- ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 27న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ…
ఇక సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు!
నేటి భారత్ న్యూస్- ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్ఈ పబ్లిక్ నోటీసును తన అధికారిక…