తన బలహీనత ఏమిటో చెప్పిన కోహ్లీ
నేటి భారత్ న్యూస్- టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనత ఏమిటో వెల్లడించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్తో జరిగిన ఛాంపియన్…
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన…
నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు మూడు గంటలపాటు తిండితిప్పలు లేకుండా పడిగాపులుకాయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ మూడు…
ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా
నేటి భారత్ న్యూస్- మహా శివరాత్రి సందర్భంగా బుధవారం నాడు దేశంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని ఎత్తైన శివుడి విగ్రహాల వివరాలను పరిశీలిస్తే… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం…
అంగట్లో అమెరికా సిటిజన్ షిప్.. రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ తో స్వాగతిస్తామంటున్న ట్రంప్
నేటి భారత్ న్యూస్- అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే…
ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్లో ఊహించని పరిణామం.. 100 మందికిపైగా పోలీసుల తొలగింపు!
నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నమెంట్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని దాయాది దేశం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భద్రత విషయంలోనూ…
ఒడిశా బీచ్ కు ప్రత్యేక అతిథులు..
నేటి భారత్ న్యూస్- ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఏటా వచ్చే ప్రత్యేక అతిథులతో కిటకిటలాడుతోంది. తీరం వెంబడి ఎటుచూసినా ఆలివ్ రిడ్లే తాబేళ్లు కనిపిస్తున్నాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. గడిచిన 12 రోజుల్లో…
కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు.…
పెళ్లి చేసుకుంటారా.. ఉద్యోగాన్ని వదులుకుంటారా?..
నేటి భారత్ న్యూస్- ‘పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్టైన్ కెమికల్ గ్రూప్లో…
ట్రంప్, మస్క్కు భారీ షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు
నేటి భారత్ న్యూస్- సాంకేతిక, నిర్మాణాత్మక సవరణల ద్వారా ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) ఉద్యోగులు 21…
పాకిస్థాన్లో క్రికెట్ పూర్తిగా నాశనం అవుతోంది..
నేటి భారత్ న్యూస్- జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఆయన సోదరి అలీమా ఖాన్…