భారత్ దగ్గర బోల్డంత డబ్బుంది.. ఆ సాయం అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్

భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు…

భారత్ దగ్గర బోల్డంత డబ్బుంది.. ఆ సాయం అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్

నేటి భారత్ న్యూస్ – భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక…

తిట్లు తిట్టి సీఎం అయినవాళ్లను ప్రజలు హర్షించరు: డీకే అరుణ

నేటి భారత్ న్యూస్ – మహబూబ్‌నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దూషించి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను దూషించి ముఖ్యమంత్రి అయ్యారని ఆమె అన్నారు. దూషణలతో…

ఏడు నెలల తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్

నేటి భారత్ న్యూస్ – తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి…

సంధి చేసుకోవాల్సింది జెలెన్ స్కీ… యుద్ధం ఎందుకు మొద‌లుపెట్టావ్‌?: ఉక్రెయిన్ అధినేత‌పై భ‌గ్గుమ‌న్న ట్రంప్‌

నేటి భారత్ న్యూస్ – యుద్ధం పేరుతో ర‌ష్యా చేస్తున్న‌ దాడుల‌తో అపార ప్రాణ‌, ఆస్తి న‌ష్టంతో ఉక్రెయిన్ అల్ల‌ల్లాడ‌తున్న వేళ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆ దేశాధ్య‌క్షుడు జెలెన్ స్కీకి త‌లంటారు. ర‌ష్యాతో యుద్ధానికి ఉక్రెయినే కార‌ణం అని మండిప‌డ్డారు. యుద్ధం…

కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు సిరిసిల్లలో టీస్టాల్ మూసివేయించారు… యజమాని ఆవేదన

నేటి భారత్ న్యూస్ – ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని అధికారుల వివరణకేటీఆర్ ఫొటో తీసేయడానికి నిరాకరించడంతో కక్ష కట్టారని ఓనర్ ఆరోపణనాలుగేళ్లుగా అక్కడే, అదే పేరుతో టీ స్టాల్ నడుపుతున్నట్లు వెల్లడి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరు, ఫొటో పెట్టుకున్నందుకు…

పాస్ పోర్ట్ ఆఫీసులో కేసీఆర్

నేటి భారత్ న్యూస్ – తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఉదయం పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. తన డిప్లొమాటిక్ పాస్ పోర్టును అధికారులకు అందజేసి సాధారణ పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేయించుకున్నారు. ఆయన మనవడు, మాజీ…

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి ఆగంతకుడు

నేటి భారత్ న్యూస్ – హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నకిలీ ఉద్యోగి రాకపోకలు సాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ను అంటూ దర్జాగా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో…

14 ఏళ్ల బాలుడి ఘాతుకం.. దొంగ‌త‌నం ఎందుకు చేశావ్? అని మందలించినందుకు తండ్రినే చంపేశాడు!

నేటి భారత్ న్యూస్ – దొంగ‌త‌నం ఎందుకు చేశావ్‌? అని మైన‌ర్ అయిన కుమారుడిని ప్ర‌శ్నించి.. కాస్త మంద‌లించ‌డమే ఆ తండ్రి చేసిన పాప‌మైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా క‌న్న‌తండ్రి ప్రాణాలు తీసేందుకు ప‌థ‌కం వేశాడు. ఇంట్లోని  ఓ గ‌దిలో…

శారీ’ ముఖ్యమైన రోల్ చేసిన సినిమా ఇది: వర్మ

నేటి భారత్ న్యూస్ – రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వంలో ‘శారీ’ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా ఆరాధ్యదేవి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను తెలుగుతో…

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌
విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!
ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌