ఇక సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు!
నేటి భారత్ న్యూస్- ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్ఈ పబ్లిక్ నోటీసును తన అధికారిక…