రాష్ట్ర బడ్జెట్పై ఏపీ ఫైబర్నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రశంసలు
నేటి భారత్ న్యూస్- ఏపీ ఫైబర్నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ప్రశంసలు కురిపించారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారని…