చంద్రబాబు పేరు ‘సూర్య’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్
నేటి భారత్ న్యూస్– శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్యమంత్రి మంచి ప్రజంటేషన్ ఇచ్చారు. ఇక చంద్రబాబు…
విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
నేటి భారత్ న్యూస్- విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన…
బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!
నేటి భారత్ న్యూస్- గత కొంతకాలంగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం…
ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం
నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…
నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్
నేటి భారత్ న్యూస్- తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తి చేయరని, పంట నష్ట పరిహారం ఇవ్వరని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్క్ రైతు…
యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు: మంత్రి లోకేశ్
నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని…
జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ
నేటి భారత్ న్యూస్- ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 నుంచి జరిగిన స్కామ్ లపై మాట్లాడాలని తాము అడిగామని. అమరావతి భూములు, స్కిల్ డెవలప్ మెంట్…
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్
నేటి భారత్ న్యూస్- బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్ రెడ్డిని శాసన సభ నుండి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన…
బాప్రేబాప్.. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన మొత్తం వ్యూస్ తెలిస్తే మైండ్బ్లాంక్ అవ్వాల్సిందే!
నేటి భారత్ న్యూస్- ఇటీవల పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసిన విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన…