ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ లవ్ స్టోరీ!
నేటి భారత్ న్యూస్– యూత్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగా లవ్ స్టోరీస్ ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇక ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా వదలడానికి కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడూ సిద్ధంగానే…
మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్
నేటి భారత్ న్యూస్- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్.. తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం…
రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం.. ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన వర్క్ షాపులో సీఎం చంద్రబాబు
నేటి భారత్ న్యూస్- రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యాసంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు,…
మద్యంకు బానిసై వేధించిన భర్త… అడ్డు తొలగించుకునే ప్లాన్ వేసిన భార్య!
నేటి భారత్ న్యూస్– భర్త మద్యంకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో అతన్ని అంతమొందించాలని అతని భార్య ప్లాన్ చేసింది. హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని అనుకున్నా మృతుడి తల్లి (అత్త) అనుమానం వ్యక్తం చేయడంతో విషయం బయటపడింది. ఫలితంగా ఆమె…
పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్.. విడుదలకు బ్రేక్
నేటి భారత్ న్యూస్- ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిలు మంజూరు…
వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారన్న బొత్స… ఇవ్వలేదన్న మంత్రి పార్థసారథి
నేటి భారత్ న్యూస్- గతంలో విజయవాడ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.1 కోటి విరాళం ప్రకటించిన అంశం నేడు ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ…
తాబేలు నడకలోనే నిదానం… దీంట్లో మాత్రం సూపర్ ఫాస్ట్..
నేటి భారత్ న్యూస్- నిదానంగా పనిచేసేవారిని నత్తలు, తాబేళ్లతో పోల్చుతుండడం తెలిసిందే. ముఖ్యంగా తాబేలు నడకపై సామెతలు, కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియో చూస్తే తాబేలు స్పీడ్ కు దిమ్మదిరిగిపోవడం ఖాయం! ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే… ఓ…
ఇసుక రవాణా కోసం కృష్ణా నదిలో ఏకంగా రోడ్డు వేసిన మాఫియా
నేటి భారత్ న్యూస్- తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పూట ఇసుక తవ్వుతూ దానిని కర్ణాటకకు తరలించేందుకు ఏకంగా రాత్రికిరాత్రే కృష్ణానదిలో ఓ రోడ్డు నిర్మించింది. కోట్లాది రూపాయల ఈ దందా నిరాటంకంగా సాగిపోతోంది. నదిలో ఎనిమిది…
2028 నాటికి అమరావతి పూర్తవుతుంది: అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన
నేటి భారత్ న్యూస్- ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని తెలిపారు.…
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం: మృతదేహాలను గుర్తించినా బయటికి తీసేందుకు అడ్డంకిగా మెషీన్ భాగాలు
నేటి భారత్ న్యూస్- నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, ఆ మృతదేహాలను వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, టన్నెల్…