మద్యంకు బానిసై వేధించిన భర్త… అడ్డు తొలగించుకునే ప్లాన్ వేసిన భార్య!

నేటి భారత్ న్యూస్– భర్త మద్యంకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో అతన్ని అంతమొందించాలని అతని భార్య ప్లాన్ చేసింది. హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని అనుకున్నా మృతుడి తల్లి (అత్త) అనుమానం వ్యక్తం చేయడంతో విషయం బయటపడింది. ఫలితంగా ఆమె…

పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్.. విడుదలకు బ్రేక్

నేటి భారత్ న్యూస్- ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిలు మంజూరు…

వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారన్న బొత్స… ఇవ్వలేదన్న మంత్రి పార్థసారథి

నేటి భారత్ న్యూస్- గతంలో విజయవాడ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.1 కోటి విరాళం ప్రకటించిన అంశం నేడు ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ…

తాబేలు నడకలోనే నిదానం… దీంట్లో మాత్రం సూపర్ ఫాస్ట్..

నేటి భారత్ న్యూస్- నిదానంగా పనిచేసేవారిని నత్తలు, తాబేళ్లతో పోల్చుతుండడం తెలిసిందే. ముఖ్యంగా తాబేలు నడకపై సామెతలు, కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియో చూస్తే తాబేలు స్పీడ్ కు దిమ్మదిరిగిపోవడం ఖాయం! ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే… ఓ…

 ఇసుక రవాణా కోసం కృష్ణా నదిలో ఏకంగా రోడ్డు వేసిన మాఫియా

నేటి భారత్ న్యూస్- తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పూట ఇసుక తవ్వుతూ దానిని కర్ణాటకకు తరలించేందుకు ఏకంగా రాత్రికిరాత్రే కృష్ణానదిలో ఓ రోడ్డు నిర్మించింది. కోట్లాది రూపాయల ఈ దందా నిరాటంకంగా సాగిపోతోంది. నదిలో ఎనిమిది…

 2028 నాటికి అమరావతి పూర్తవుతుంది: అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

నేటి భారత్ న్యూస్- ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని తెలిపారు.…

 ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం: మృతదేహాలను గుర్తించినా బయటికి తీసేందుకు అడ్డంకిగా మెషీన్ భాగాలు

నేటి భారత్ న్యూస్- నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, ఆ మృతదేహాలను వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, టన్నెల్…

 విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్న ‘కన్నప్ప’

నేటి భారత్ న్యూస్- ‘కన్నప్ప’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నాడు. వచ్చే నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ‘కన్నప్ప’ చరిత్రను ఫారిన్ లొకేషన్స్ లో…

మాటలు జాగ్రత్త.. కేంద్ర మంత్రిపై తమిళనాడు సీఎం ఆగ్రహం

నేటి భారత్ న్యూస్- కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. తమిళులను, తమిళ భాషను అవమానిస్తే సహించబోమంటూ ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్…

సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ ఉన్నతాధికారి మృతి

నేటి భారత్ న్యూస్- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉన్న పోలీస్ అధికారి గంగారామ్…

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌
భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్
 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!
మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్
అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..